Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా సామాజిక నగదును పెంచడంతో పాటు పంపిణీలోనూ పలు మార్పులు తీసుకొచ్చింది పెన్షన్ తీసుకునే ప్రతి లబ్ధిదారులు కు ప్రతినెల 1వ తారీకు ఇవ్వడంతో జూన్ నెల ఆదివారం ఉండడంతో ముందుగా మే నెల 31వ తేదీన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు సూచన మేరకు చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామం ఎన్టీఆర్ పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక గ్రామ టిడిపి నాయకులు ఉడత. హజరతయ్య చేతుల మీదుగా శనివారం పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఆయన వెంట టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.