Listen to this article

జనం న్యూస్ జూన్ 1 ముమ్మిడివరం ప్రతినిధి


కాట్రేనికోన మే 31: ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం పి 4 ద్వారా ప్రతి ఇంటికీ అభివృద్ధి, ప్రతి జీవి తానికి ప్రగతి కొరకు బంగారు కుటుంబాలను మార్గదర్శకులకు దత్తత నిచ్చే కార్యక్రమం ద్వారా
స్వర్ణ ఆంధ్ర @ 2047 దిశగారాష్ట్ర ప్రభుత్వం సమాజంలో వున్న 20% అత్యంత నిరుపేదల అభ్యున్నతికై ప్రభుత్వ, దాతల, ప్రజల భాగ స్వామ్యం ద్వారా టాప్ 10%l తెలుగు ప్రవాసులు మరియు అధిక సంపన్న వ్యక్తుల సహకారంతో పేదరికం లేని సమాజాన్ని సాధించడానికి కోనసీమ జిల్లాలో శ్రీకారం చుట్ట డానికి, ఒకటో తేదీ ఆదివారం కావున సామాజిక భద్రతా పింఛన్లు ఒకరోజు ముం దుగానే పంపిణీ కార్యక్ర మాలకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి సిహెచ్ గున్నేపల్లి లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. హే లిప్యాడ్ నందు జిల్లా ఇన్చార్జి మంత్రి కె అచ్చే న్నాయుడు మంత్రులు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పి రాజశేఖరo శాసన సభ్యులు అయితా బత్తుల ఆనందరావు, బండారు సత్యానంద రావు, గిడ్డి సత్యనారా యణ, దేవ వరప్రసాద్ చిన్న రాజప్ప, అంచనాల కమిటీ చైర్మన్ మండపేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, చైతన్య రాజు మాజీ జిల్లా పరిష త్ చైర్మన్ నామాన రాంబాబు అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు సర్పంచ్ దొరబాబు నాయకులు పి నారాయణరావు, అల్లా నవీన్ కుమార్, మెట్ల రమణబాబు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆర్డీవో అఖిల ఎస్పీ బి కృష్ణారావు, ముఖ్యమంత్రివర్యులు పర్యటన కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కూటమి నాయకులు బిజెపి ఎక్స్ ఎమ్మెల్యే వేమ అడబాల సత్యనారాయణ గొల్ల కోటి వెంకటరెడ్డి గ్రంధి నానాజీ తదితరులు ఘన స్వాగ తం పలికిన వారిలో ఉన్నారు.