

(జనం న్యూస్ చంటి జూన్ 2)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మండల వనరుల కేంద్రం దౌల్తాబాద్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ఎంతోమంది అమరుల త్యాగ ఫలితమే ఈ రాష్ట్ర ఆవిర్భావం అమరుల ఆశయాల సాధన కోసం అందరం రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మండల వనరుల కేంద్రం సిబ్బంది పెంటయ్య రాజు చంద్రమౌళి మల్లేశం పాల్గొన్నారు.
