

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు గ్రామపంచాయతీలో ఈరోజు పాత పద్ధతిలో రేషన్ డీలర్షిప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతో ప్రారంభించడం జరిగినది,దానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ ఎద్దుల సుబ్బారాయుడు రిబ్బన్ కట్ చేసి రేషన్ షాపును ప్రారంభించారు, ఎద్దుల సుబ్బరాయుడు మాట్లాడుతూ పాత పద్ధతిలో ఈ విధంగా ఉండటం వలన సమయం,రోజులు,ఈ విధంగా పద్ధతిగా 15 రోజులు రేషన్ షాప్ ఓపెన్ లోఉండడం పేదలందరికీ, అందుబాటులోకి వస్తుంది, ప్రజలు ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం చాలా బాగుంది, NDA కూటమికి ఇలాంటి నిర్ణయాలు మంచిదని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పల్లె సుబ్రహ్మణ్యం, సీనియర్ టిడిపి నాయకుడు,చక్రాల రామసుబ్బన్న జనసేన నాయకులు, గురివిగారి వాసు, కొట్టే శ్రీహరి మస్తాన్, ఆకుల చలపతి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు