

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
2024 సార్వత్రిక ఎన్నికల ముందు బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి జూన్ 4వ తేదీకి ఏడాది గడుస్తున్నా కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఎన్డిఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలలో దోషిగా నిలబెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలో నిర్వహించాలని పిలుపునిచ్చిన సందర్భంగా నేడు రాజంపేట నియోజక వర్గం నందలూరు మండలంలో అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి,పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సూచనల మేరకు వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన నందలూరు మండల ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసి గడికోట వెంకటసుబ్బారెడ్డి, భూమన శివశంకర్ రెడ్డి, నలదిమాయపల్లి సర్పంచ్ గీతాల నరసింహారెడ్డి, సౌమ్యనాథ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ అరిగేల సౌమిత్రి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గొబ్బిళ్ళ త్రినాథ్ యాదవ్, మండల వైస్ ఎంపీపీ అనుదీప్, గుండు మల్లికార్జునరెడ్డి, నడివీది సుధాకర్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు షేక్ షావల్లి, గుణ యాదవ్, మంచా మురహరి, గట్టుమీద పల్లె రాఘవరెడ్డి, పాటూరు చంద్ర, రాజశేఖర్ రెడ్డి, నందలూరు ఉపసర్పంచ్ ఇబ్బు,భాస్కర్ యాదవ్, పాటూరు సర్పంచ్ మోహన్ రెడ్డి, గాల సుధాకర్ రెడ్డి, మండల మహిళా కన్వీనర్ పల్లె మాధవి, విజే యుడు,ఓర్సు శ్రీను, గంగి రెడ్డి, ఎలుమలై, ముమ్మడి శెట్టి సుధ, మోడపోతుల సుధ,పనతల గంగయ్య, ఎముక దుర్గయ్య, భూషణ, శర్మ, అజీజ్, మధు యాదవ్, మధు రాజు, షమీ, అరిగెల నాని, కాకి చంద్ర, ఆడపూరు రవిరాజు,ఆడపూరు శ్రీను, చింతకాయల గంగి నాయుడు, మాజీ ఎంపీటీసీ ఎల్లయ్య, చింతకాయలపల్లె శంకర,అఖిల్, మహిళా నాయకురాలు శ్రీవాణి, శివమ్మ, లక్ష్మీదేవి,తదితరులు పాల్గొన్నారు.