Listen to this article

జనం న్యూస్ జూన్ 02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

వెస్టీజ్ కంపెనీ ప్రారంభించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా, ఆసిఫాబాద్ డీఎల్సిపి షాపులో కేక్ కట్ చేసి 21 ఆనివర్సరీ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. భారతదేశ కంపెనీ అయిన వెస్టేజ్ ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా మొదటి స్థానం సంపాదించింది. ఈ కంపెనీలో ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్స్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల నుండి కాపాడబడుటకు వెస్టీజ్ హెల్త్ సప్లిమెంట్స్ చాలా దోహదపడుతున్నాయి. కావున ఇంత గొప్ప కంపెనీ 21 సంవత్సరాలుగా ప్రజల ఆరోగ్యాన్ని మరియు వ్యవసాయ రంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తూ ముందుకు కొనసాగుతుంది.
ఈ సందర్భంగా ఆసిఫాబాద్ డి ఎల్ సి పి లో వెస్టేజ్ లీడర్స్ అంతా ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లూరి లోకేష్, దుర్గం లింగయ్య, శంకర్ పటేల్, మారుతి పటేల్ వేములవాడ రమేష్, తాళ్లపల్లి దివాకర్ గౌడ్, చిలుకూరి భాగ్యలక్ష్మి, నగరం పద్మ, బానేశ్వరి, జంగు, తదితరులు పాల్గొన్నారు.