Listen to this article

జనం న్యూస్ – జూన్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బుద్ధ వనంలో బుద్ధవనం ఓ ఎస్ డి సుధన్ రెడ్డి ఈవో శాసన బుధవారం మేనేజర్ ఆర్ట్ అండ్ ప్రమోషన్స్ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు, స్థానిక విజయ్ గారు అతిధి క్రమంలో మేనేజర్ కిరణ్, అన్వేషక కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ రాఘవేంద్రరావు, డ్యాన్సర్కి కార్యాలయంలో ఇన్చార్జి మల్లికార్జున ఎస్పీఎఫ్ కార్యాలయంలో ఆర్ఐ శ్రీనివాసరావు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో హెచ్ఎం సిస్టర్ జాతీయ జెండాలు ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.