

జనం న్యూస్ జూన్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని భూభారతి రెవెన్యూ సదస్సు జూన్ 3 నుండి 19 వరకు జరుగుతాయి అని తహసిల్దార్ కాల్వల సత్యనారాయణ తెలిపారు జూన్ 3న మండలం లోని పత్తి పాక గ్రామంలోని గవర్న మెంట్ పాఠశాల లో 4 న హుస్సేన్ పల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ లో 5 న నేరేడు పల్లి గ్రామంలోని గవర్న మెంట్ పాఠశాల లో 6 న కాట్రపల్లి గ్రామంలోని గవర్న మెంట్ పాఠశాల లో 9 న వసంతపూర్. గ్రామంలో 10 న పెద్ద కోడాపాక గ్రామంలోని రైతు వేదిక లో 11 న గట్ల కానిపర్తి గ్రామంలోని రైతు వేదికలో 12 న మైలారం గ్రామంలోని గవర్న మెంట్ పాఠశాల లో 13 న కొత్త గట్టు సింగారం గ్రామంలోని గవర్న మెంట్ పాఠశాల లో 16 న తహరాపూర్ గ్రామంలోని గవర్న మెంట్ పాఠశాల లో 17 న కొప్పుల గ్రామంలోని గవర్న మెంట్ పాఠశాల 18 న ప్రగతి సింగారం గ్రామంలోని రైతు వేదికలో 19 న శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించనున్నట్లు తెలిపారు…..