

జనం న్యూస్ జూన్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కొత్త గట్టు సింగారం గ్రామానికి చెందిన పెంబర్తి వినోద్ కొన్ని రోజుల క్రితం పురుగుల మందు తాగి మరణించడం బాధా కరమని తోటి మిత్రులు 2012 – 2013 10 వ తరగతి క్లాస్ మేట్ లు ఆది వారం రోజున మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ 10 పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో గణేష్ నవీన్ రమేష్ రాజేందర్ వంశీధర్ తదితరులు ఉన్నారు…..