

జనం న్యూస్ జూన్ 3 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
చల్లటి మజ్జిగ పంపిణీ… దాసరి రాహుల్ ప్రదీప్ ఆధ్వర్యంలో అమ్మ నాన్న మైనేని ప్రసన్న దాసరి.శ్రీనివాసరావు జ్ఞాపకార్ధంగా గత ముప్పై ఎడు రోజుల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, మంగళవారం రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ ఆహ్వానం మేరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కూకట్ పల్లి మాజీ కార్పొరేటర్ బి ఆర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంగళరావు, ఈ కార్యక్రమంలో తెల్ల హరికృష్ణ మరియు వారి టీం సభ్యులు పాల్గొనడం జరిగింది.