

జనం న్యూస్, జూన్ 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామ విద్యానగర్ కాలనీలో,ఎం పీ పీ ఎస్ స్కూల్లో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ అవతారణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్ జై బునిసా ,గ్రామ పంచాయతీ సెక్రెటరీ ప్రవీణ్, వార్డు మెంబర్ నాగరాజు, క్రాంతి కుమార్, కొండనోళ్ళ నరేష్, తదితరులు పాల్గొన్నారు