Listen to this article

జుక్కల్ జోన్ 3 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం నాడు ఎస్సై భువనేశ్వర్ పీస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు బక్రీద్ పండుగను పురస్కరించుకొని గోవులను వధించరాదని సూచించారు అదేవిధంగా గోవుల రక్షణ మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు ఈ సమావేశానికి అన్ని మత పెద్దలు హాజరయ్యారు