కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో మంగళవారం నాడు భూభారతి సదస్సును బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డెలికేట్ విత్తల్ రెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్ ఎమ్మార్వో సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు