Listen to this article

కాoగ్రెస్ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి

(జనం న్యూస్ 3 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )

భీమారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగిన సందర్భంలో రైతువేదిక లో గాలి లేక కార్యకర్తలు అసౌకర్యానికి గురికావడాన్ని గమనించిన స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆదేశించగా భీమారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి రైతు వేదిక లో 12 వేల రూపాయలతో ఆరు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు , ఈ కార్యక్రమంలో,ఎగ్గే బిరేష్, అరకాల రమేష్, భానోత్ విజయ్, సందీప్, తదితరులు పాల్గొన్నారు