Listen to this article

జనం న్యూస్ జూన్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాశీనాథ్ యాదవ్ వారితోపాటు మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.