

జనం న్యూస్ జూన్ 4 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం, పల్లం కురు 04/06/2025 న జరిగిన గ్రామ కమిటీ సమావేశం లో నూతన గ్రామ కమిటీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామ కమిటీ అధ్యక్షులు ఇసుకుపట్ల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా వైదాడి పాండురంగ రావు, ప్రధాన కార్యదర్శి గా తానింకి శ్రీనివాస్, కార్యనిర్వాక కార్యదర్సులు గా 1)విత్తనాల రాంబాబు, 2)పులుగు సురేంద్రబాబు 3)సత్యవాడ రామస్వామి సాధారణ కార్యదర్సులు :1)మారిశెట్టి వెంకటేశ్వరరావు 2)మెల్లం సువర్ణజ్యోతి 3)పలివెల నాగేంద్ర ప్రసాద్ కోశాధికారి గా: పొత్తూరి వీర్రాజువర్మ లు ను ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశం లో పల్లంకుర్రు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…
