Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

వృద్ధులకు మహానదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోటా నాయక్, బి.శ్రీను నాయక్, చెన్నకేశవుల రాంబాబు,బి.అంజి బాబు నాయక్, నేలం యేసు రాజు,కంచర్ల శ్రీనివాసరావు,సలికినిడి నాగరాజు, యం. వెంకటేష్ నాయక్, తోపాటు పలువురు నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దేవినేడి మధుబాబు,లక్ష్మీ కుమారుని ఆశీర్వదించి కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. మాతృమూర్తులైన వృద్ధుల ఆశీర్వాదాలు తమ చిన్నారిపై ఉండాలని దేవినేడీ దంపతులు ఆశాభావం వ్యక్తం చేశారు.