Listen to this article

జనం న్యూస్ జూన్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు సీఐ పి రంజిత్ రావు ను ఎస్సై జక్కుల పరమేష్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కార్యక్రమంలో శాయంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెపల్లి రాజు(వరదరాజు) ప్రధాన కార్యదర్శి మామిడి సుదర్శన్ ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ బాసాని చంద్రమౌళి కార్యదర్శులు బేర్గు సతీష్ బొల్లెపల్లి సదానందం కోశాధికారి అల్లేశంకర్ ప్రచార కార్యదర్శి వలుపదాసు వెంకటరమణ ఐ ఎన్ టీ యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు…..