

జుక్కల్ జూన్ 5 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ తండ్రి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో గురువారం రోజు దివంగతులవడంతో విషయం తెలుసుకున్న గౌరవ జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోసి
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని తదనంతరం అద్యక్షులు బన్సి పటేల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెల్పుతూ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని చేకూర్చులని గౌరవ మాజీ ఎమ్మెల్యే వేడుకున్నారు వారితో పాటు పాల్గొన్నా జుక్కల్ నియోజకవర్గ అన్నీ మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు తదితర పాల్గొన్నారు
