

జనం న్యూస్ 06జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి శంకర్)
ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా 6-6-25 నుండి 19-6-25 వరకు చేపట్టినా బడిబాట 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల బడిఈడు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లో చెర్చే కార్యక్రమాము ఈ రోజు సర్వారం గ్రామ పంచాయతీలో బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామసభ ఎంపీపీస్ సర్వారం పాఠశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమములో పంచాయితీ కార్యదర్శి సతీష్ , పాఠశాల హెడ్ మాస్టర్,.రామకోటమ్మ పాఠశాల ఉపాధ్యాయులు, మంగీలాల్ , బిక్కు ,ఆప్ స్కూల్ చైర్మన్ అరుణ గారు, అంగన్వాడీ టీచర్ రుక్మిణి , డ్వాక్రా మహిళలు కోటమ్మ, హరిత లక్ష్మి , సరోజ, భుల్లి బాజు,గ్రామస్థులు లాలు, యాంకా, తదితరులు పాల్గొన్నారు.