Listen to this article

ఎమ్మెల్యే కు సన్మానం చేసిన లేళ్ల గోపాల్ రెడ్డి.


జనం న్యూస్,06జూన్,

జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సక్రమంగా భూ రికార్డును నమోదు చేసేందుకు భూ భారతీ చట్టం అమలు చేసింది రాష్ట్ర ప్రజలకు భూ భారతీ చట్టం పై రెవెన్యూ సదస్సులు, భూ సమస్యల పరిష్కారంచేందుకు దరఖాస్తు స్వీకరణ చేపట్టింది ఈ రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు పడమట నరసాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ల గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కు పుష్ప గుచ్చం,శాలువాతో సన్మానం చేసి రెవెన్యూ సదస్సుకు స్వాగతం పలికారు.