Listen to this article

జనం న్యూస్ జూన్ 07:

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని ఎనిమిది గ్రామాల్లో శనివారం రోజునా ముస్లిం సోదరులకు పవిత్రమైన పండుగ బక్రీద్.అల్లాహ్ పట్ల ప్రవక్త ఇబ్రహీం చేసిన అపారమైన విశ్వాసం మరియు త్యాగం యొక్క గుర్తు గా ఈ పండుగ జరుపుకుంటారు. మజీద్ ప్రాంగణంలో ఉన్న ఈద్గా నందు ప్రత్యేక ప్రార్ధన లతో, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక నమాజ్ చేసి బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటారు.ఈ కార్యక్రమల్లో ముస్లిమ్ సోదరులు మరియు తదితరులు, పాల్గొన్నారు.