Listen to this article

జనం న్యూస్ జూన్ 8 ముమ్మిడివరం ప్రతినిధి


, కాకి నాడలో ఇటీవల నిర్వహించిన తైక్వాండో పోటీల్లో రాజోలుకు చెందిన పలువురు విద్యార్థులు రాణించి పతకాలు సాధించారని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ గోపా లకృష్ణ తెలిపారు. 8 బంగారు, 6 రజతం, 2 కాంస్య పతకాలు సాధించారన్నారు. రాజోలు జడ్పీ ఉన్నత పాఠశాలలోని పైకా భవనంలో విజేతలను మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యా జీవేమా తదితరులు శనివారం సత్కరించారు. కోచ్ మణికంఠను అభినందిం చారు. జగడం సత్యనారాయణ, ముదునూరి లతేంద్రవర్మ. బోళ్ల వెంకటర మణ, బారం రాజా, తిక్కిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు