

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం టంగుటూరు గ్రామం అరుంధతి వాడకు చెందిన మంద రమేష్ కుమారుడు మంద కళ్యాణ్ & సుజాత వివాహ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి నిండు నూరేళ్లు సుఖ సంతో షాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ఆశీర్వదించిన మేడ విజయ శేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో గుజ్జల ఈశ్వరయ్య, మదన మోహ నపురం ఉపసర్పంచ్ పుల్లయ్య మంగళపూరి కొండయ్య షేక్ అల్లాబక్షు హరి హరికుమార్ మరియు టిడిపి నాయకులు మరియు కూటమి నాయకులు యువత పాల్గొన్నారు.