

జనం న్యూస్ జూన్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ రెండు రోజులు పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు నారా లోకేష్ కు శాలువ తో సత్కరిస్తున్న సందర్భంగా తిరిగి అదే శాలువాను నాగ జగదీష్ మెడలో వేసి చేయి చేయి కలిపి ఆనందం వ్యక్తం చేశారు.//