Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా జూన్ 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామం గాంధీ బొమ్మ సెంటర్ నందు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ పర్యవేక్షణ లో(దిశ ) చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో “మొబైల్ ఐసిటీసి క్యాంప్ “నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొబైల్ ఐసీటీసీ కౌన్సిలర్షేక్ షేక్ షందాని భాష హెచ్ ఐ వి /ఎయిడ్స్ పై అవగాహన కలుగజేశారు, ఎల్ టి కిరణ్ హెచ్ ఐ వి స్క్రినింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో లింక్ వర్కర్ స్కీం డిఆర్పి ఎం వాసుదేవరావు జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు సి హెచ్ ఓ లిల్లి రోజా, ఎయన్ యం సుగుణ క్లస్టర్ లింక్ వర్కర్ యం జాన్ బనియన్ గాఈత్రీ మరియు మొబైల్ ఇన్చార్జి రవి పాల్గొని నిర్వహించారు