Listen to this article

జనం న్యూస్ జూన్ 10 చిలిపిచేడు మండలం ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల కేంద్రంలో చురుకైన నాయకుడిగా అందరి అభినందనలు పొంది, 2023లో జరిగిన శాసన సభ ఎన్నికల సమయంలో బి జె పి నీ వీడి బి ఆర్ ఎస్ లో చేరిన మధు మరల తిరిగి మెదక్ జిల్లా బీజేపీ రథసారథి వల్దాస్ మల్లేష్ గౌడ్ గారి సమక్షంలో తిరిగి బీజేపీ పార్టీ లో చేరడం జరిగింది