Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి. మేజర్ గ్రామపంచాయతీ. అరవ పల్లెలో వెలిసిన శ్రీ కోదండరామ స్వామి ఆలయ అభివృద్ధికి పునగాని సుబ్బనరసయ్య జ్ఞాపకర్తం వారి కుమారులు పునగాని అంజన్ కుమార్ యాదవ్, పునగాని గుణ యాదవ్ లు 20116 – రూపాయలను ఆలయ కమిటీ నిర్వా హకులకు అందజేశారు. , ఆలయ ప్రధాన అర్చకులు సరస రవికుమార్ శర్మ, పునగాని గుణ యాదవును సన్మానించి స్వామివారి తీర్థప్ర సాదాలు అందజేశారు అలాగే తుమ్మల (నామాల)శేషయ్య,ధర్మపత్ని తుమ్మల కమలమ్మ కుమారుడు తుమ్మల వెంకటమణి మాజీ జిల్లా పరిషత్ సభ్యులు, ధర్మపత్నీ లక్ష్మీదేవి, మరియు కుమారుడు శ్రీధర్ కుమార్ గౌడ్ ధర్మపత్నీ భావన మండల ఉపాధ్యాక్షురాలు కోదండ రామాలయం శాశ్వత చందా 52,116 రుఅందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు గంప సుధాకర్,నడివీధి సుధాకర్,ఆకుల చలపతి,మహేష్,గురివి గారి వాసు,తదితరులు పాల్గొన్నారు.