

జనం న్యూస్ జూన్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచనల మేరకు మునగపాక పాత పంచాయతీ ఆవరణలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. వైద్యులు ప్రతి ఒక్కరికి కల్లును చెక్ చేశారు. అనంతరం వారికి ఉచితంగా మందులు కూడా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురాం, ఎంపీపీ మల్ల జయలక్ష్మి,సర్పంచ్ అప్పారావు, మొల్లేటి ఆనంద్, సూరిశెట్టి అప్పలనాయుడు, బి. లక్ష్మణరావు, కె.కొండ కాశీ,ఎలక రవి తదితరులు పాల్గొన్నారు.//