

(జనం న్యూస్ చంటి జూన్ 12)
ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలోని బందారం షేర్ పల్లి గ్రామంలో పాల్గొన్న రెవెన్యూ అసిస్టెంట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ రైతులు తమ రిజిస్ట్రేషన్ కానీ భూములను భూభారతి రెవెన్యూ సదస్సులో సాదా బైనాములు పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ లావని పట్టాలు అన్ని రకముల భూ సమస్యలపై ఈరోజు షేర్ పల్లి బందారంలో ఆయన సమీక్షించడం జరిగింది సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఎమ్మార్వో చంద్రశేఖర్ రావు ఆర్ఐ ప్రభాకర్ సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్. శ్రావణ్. సౌజన్య. ధరణి ఆపరేటర్ వెంకట్ రాజిరెడ్డి సర్వేర్ రమేష్ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.