Listen to this article

ఘనంగా పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాల

జనం న్యూస్, జూన్ 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

ప్రైవేట్ బడుల కన్నా ప్రభుత్వ బడులు మిన్న అని ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ నర్సింలు, అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో గురువారం ప్రాథమిక పాఠశాల వేసవి సెలవులు ముగించుకుని తిరిగి ప్రారంభం అయిన సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వినూత్న రీతిలో స్వాగతం పలికిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ నర్సింలు, మాట్లాడుతూ ఉన్నత విద్య అభ్యసించి ప్రభుత్వ టీచర్లు విద్యార్థిని విద్యార్థుల ఉద్యమ భవిష్యత్తు కోసం కృషి చేస్తారని గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లో చదివే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.