Listen to this article

జనం న్యూస్ 13జూన్ పెగడపల్లి ప్రతినిధి.


జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నూతన విద్యార్థులకు పూలతో స్వాగతం,మిఠాయిల పంపిణి మరియు విద్యార్థులకు యూనిఫామ్స్, నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు పంపిణి చేయడం జరిగింది ఇందులో విద్యార్థుల తల్లితండ్రులు, ప్రధానోపాధ్యాయులు లలిత, ఉపాధ్యాయులు లచ్చయ్య, మాధవి,శంకరయ్య,శ్రావణకుమార్,జ్యోతి, లక్ష్మణ్, శ్రీనివాస్, విజయకుమార్, వేణుగోపాల్, పరమేశ్వర్, సంజీవరెడ్డి, శ్రీధర్, మంజూభార్గవి, రమేష్, అనురాధ, హైమ్మద్ పాల్గొన్నారు.