Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలంలోని నూతనంగా వచ్చిన తాసిల్దార్ అమరేశ్వరిని శుక్రవారం నల్ల తిమ్మాయ పల్లె సర్పంచ్ గీతాల నరసింహారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు మైదుకూరు డిప్యూటీ తహసిల్దారు గా పనిచేస్తూ పదోన్నతి పై నందలూరు తహసీల్దార్ గా రావడం జరిగింది. నందలూరు తహసీల్దార్ అమరారేశ్వరి కి బొకె ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు,