Listen to this article

ఆరోగ్య శిబిరం గ్రామ కార్యకర్త డి రవిచంద్ర గారు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు గుండె పరీక్షలు రక్త పరీక్షలు షుగర్ పరీక్షలు బీపీ పరీక్షలు ఉచితంగా రైతులకు చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో శాంపేట పి యు మేనేజర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ప్రతి ఒక్క రైతు ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలి అని సూచించారు ప్రతి ఒక్కరూ వ్యవసాయ కుటుంబీకులు కావున వ్యవసాయం చేసే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలుపటం జరిగినది ఈ కార్యక్రమంలో నవయుగ సొసైటీ అధ్యక్షులు కోసరి గోపాల్ గారు మెడికవర్ కోఆర్డినేటర్ సుమంత్ .సంతోష్ ప్రజ్వల్ కార్యకర్తలు భానుమతి వంశీ సునీల్ గ్రామ స్తులు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.