Listen to this article

జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి


అమలాపురం రూరల్ మండలం లో జనుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బొంతు శివాజీ ఆధ్వర్యంలో, యోగా శిక్షణ ను ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో యోగా శిక్షణను ఇవ్వడానికి గని శెట్టి వెంకటేశ్వరరావు (బాబీ మాస్టారు) రావడం జరిగింది.. 21వ తేదీన యోగా దినోత్సవం రోజున పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలకు యోగా ను అందరికీ పరిచయం చేయాలని యోగ శిక్షణకు వచ్చిన గ్రామ పెద్దలను కోరడం జరిగింది.. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా జనుపల్లి గ్రామంలో ఒక మొక్కను నాటడం జరిగింది.. ఈ కార్యక్రమానికి అమలాపురం రూరల్ మండలం కార్యదర్శి పేరూరీ వెంకటేశ్వరరావు, అమలాపురం పట్టణ ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సుబ్బరాజు,