Listen to this article

జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి


[ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వర్గస్తులు అయ్యారు ఈ దుర్ఘటనలో చాలా మంది స్వర్గస్తులు అయ్యారు వారి అందరికీ సద్గతులు కలగాలని భగవంతుని కోరి ప్రార్థిస్తున్న అలాగే అహ్మదాబాద్ నగరంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం కు గురైన సంఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని బిజెపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకటసుబ్బారావు సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు.