Listen to this article

జనం న్యూస్ జూన్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ప్రతి పెద కుటుంబానికి గూడు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణ అన్నారు. ఖిరిడి,సారండీ నావేదరిగ్రామాలలో లబ్ధిదారులు మంజురు పత్రాలు అందజేసిన అనంతరం ఇళ్ల నిర్మాణాల పనులను ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటుంద న్నారు. ఇళ్లు మంజూరు ఇళ్ళు త్వరగా పూర్తి చేసేల చర్యలు తీసుకొంటాం పేర్కొ న్నారు.ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు