

జనం న్యూస్ 14 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ కేసులో సుప్రీంకోగ్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం పేర్కొన్నారు. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడం ప్రభుత్వానికి చెంప పెట్టు అని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోగ్టు వ్యాఖ్యలు చేయడం గాడి తప్పిన ప్రభుత్వ పాలనకు హెచ్చరిక లాంటిదన్నారు.