

జనం న్యూస్, జూన్ 14( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎఫ్ డి సి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ని శుక్రవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బిఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా తాజా మాజీ ఎంపీపీ పాండుగౌడ్, తాజా మాజీ వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి,సీనియర్ నాయకుడు బబ్బూరి రాందాస్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరి ప్రియతమ నాయకుడు ప్రజా నాయకులు ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి,జన్మదినం సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అన్నారు, యువ నాయకుడు పాములపర్తి కరుణాకర్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు