Listen to this article

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి జరుగుతుంది

సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు

జనం న్యూస్, జూన్ 15 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

భద్రాచల దేవస్థాన సీతారాముల కళ్యాన తలంబ్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి జరుగుతుందన్నారు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గోటితో వడ్లను ఓలిచి భద్రాచల సీతారాముల కల్యానానికి అందించి రామభక్తిని చాటుకున్నారని పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామన్నారు. తలంబ్రాలు అందని ఎవరైనా ఉంటే గజ్వేల్ లోని రామకోటి కార్యాలయంలో తీసుకోవాలని కోరారు.