Listen to this article

శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి


శాయంపేట si J. పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి ఆరెపల్లి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తూ ఆరెపల్లి వాటర్ ట్యాంక్ వద్దకి చేరుకోగా అచ్చట నలుగురు వ్యక్తులు అనుమానస్పందంగా ఉండి మమ్ములను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకొని విచారించగ వారి వద్ద 1కేజీ 100gr ల ఎండు గంజాయి లభించిందని దాని విలువ దాదాపు 55000/- ఉంటుందని వెంటనే పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితుల వివరాలు తెలుసుకోగా 1) అంగునూరి రోహిత్ S/o బాబు R/o శాయంపేట 2)గోవిందు సృజన కుమార్ S/o రవి R/o శాయంపేట 3)కక్కు అఖిల్ S/o వెంకటేశ్వర్లు R/o ఆత్మకూర్ 4)మారపల్లి నితీష్ S/o సదానందం R/o శాయంపేట అని తెలిపి,మేము చెరికొంత డబ్బులు వేసుకొని మహారాష్ట్రలోని సిరోంచ దగ్గర్లో ఉండే కృష్ణ అనే వ్యక్తి దగ్గరనుండి తక్కువ ధరకి గంజాయి కొని ఎక్కువ ధరకి అమ్ముకుందామని మేము అందరమూ అచ్చటకు చేరి పంచకుందామనే క్రమంలో అక్కడికి శాయంపేట పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు