

జనం న్యూస్ జూన్ 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ఐ డి యల్ రంగాధముని చెరువు రోడ్ లో ఉన్న పాప గుడి శ్రీ పాప నాశేశ్వరా దేవాలయం లో జరిగిన శ్రీ రుద్ర చండి హోమం కార్యక్రమానికి ఆలయ కమిటి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ పాల్గొని పాప నాశ్వశ్వర స్వామి రుద్రాభిషేకం లో మరియు పార్వతి దేవి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను తీసుకొని అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు వారితో పాటు భాశెట్టి నర్సింగ్ రావు, సప్పిడి వెంకటేష్, సప్పిడి భాస్కర్, సప్పిడి వినోద్, సప్పిడి విశ్వనాధ్, నరేందర్, రామ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
