

(జనం న్యూస్ 16 భీమారం మండల ప్రతినిధికాసిపేటరవి)
భీమారం మండల కేంద్రంలో సోమవారం రోజున కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ , బూనేని సుధాకర్ , బానోత్ విజయ్,చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ లో స్థానం కలిపించినందుకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే , తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి పాలాభిషేకం చేశారు .ఈ కార్యక్రమంలో తోట శ్రీరాములు, వేల్పుల శ్రీనివాస్,సూరం శ్యామ్ సుందర్ ,కోట రమేష్ , కోట రాజేష్, జనగామ తిరుపతి, దుర్గం సంపత్,గట్టయ్య మహిళా నాయకురాలు జాడి రమాదేవి, జనగామ సుమలత తదితరులు పాల్గొన్నారు.