Listen to this article

మద్నూర్ జూన్ 16 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కార్గ గ్రామంలో నాయబ్ తాసిల్దార్ శివరామకృష్ణ భూభారతి సదస్సులో పాల్గొన్నారు చిన్న తడ్గూర్ గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ తేదీ నుండి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని రైతులు దీన్ని సద్వినియం చేసుకోవాలని ఎంఆర్ఓ వెల్లడించారుకర్గగ్రామంలో భూభారతి సదస్సులో 2 దరఖాస్తులు వచ్చినాయని తెలిపారు.అలాగే చిన్న తడ్గూర్ గ్రామంలో 13 దరఖాస్తులు వచ్చాయి మొత్తము15 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తెలిపారు,