Listen to this article

జనం న్యూస్ జూన్ 16 ముమ్మిడివరం ప్రతినిధి

అమలాపురం పట్టణ శాఖ అధ్యక్షుడు అరిగెల తేజ వెంకటేష్ అధ్యక్షతన చంద్రబాబు ఉద్యానవనం నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ళ దొరబాబు పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నేటి పర్యావరణ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తూ కేంద్ర ప్రభుత్వ అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం జిల్లా ప్రధాన కార్యదర్శి పర్యావరణ కార్యక్రమం కన్వీనర్ మోకా వెంకట సుబ్బారావు భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు దూరి రాజేష్ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు అమలాపురం పట్టణ కన్వీనర్ కొండేటి ఈశ్వర్ గౌడ్ రాష్ట్ర నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు జగతా శాంతి అమలాపురం పట్టణ ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సుబ్బరాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి వంశీ, మహిళా మోర్చా నాయకురాలు కొండేటి జయలక్ష్మి, పౌలూరి వెంకట్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కృష్ణ, ఎర్రమెల్లి పాండురంగారావు,కట్ట నారాయణమూర్తి, సుంకర సాయి, స్థానిక ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొన్నారు