

జనం న్యూస్ జూన్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కొండాపూర్ నుండి గచ్చిబౌలి ఫ్లైఓవర్ కు దివంగత కార్మిక నేత మాజీ కార్మిక శాఖ మంత్రి మాజీ సిఎల్పి నేత పబ్బత్ రెడ్డి జనార్దన్ రెడ్డి పేరు పెట్టడం వల్ల కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఎక్స్ వార్డ్ మెంబర్ స్వరూప గౌడ్ హర్ష వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పేదోళ్ల బిడ్డ పీజేఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించారు ఆయన 1995 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా కేవలం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల సహకారంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసి ఏలూరు స్కాం ఐమాక్స్ థియేటర్ ల్యాండ్ తెలంగాణ ప్రాంత సమస్యలపై పెద్ద మనుషుల ఒప్పందం ముల్కీ నిబంధనలు 610 జీవో పోతిరెడ్డిపాడు హెడ్ రెవల్యూరిటీ ఆల్మట్టి డ్యాం ఎత్తు హైదరాబాద్ జంట నగరాలకు కృష్ణ నీళ్లు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరానికి మెట్రో ట్రైన్ గుర్తించి ఢిల్లీకి వెళ్లే మెట్రో కితామహుడు శ్రీధర్ కలిసి మెట్లు కావాలని పోరాటం అనేకమంది పేద ప్రజలకు హైదరాబాద్ నగరంలో పట్టాలిప్పి జనం ఇలా అనేక సమస్యల స్వపక్షం పైన విపక్షం పైన ప్రజల పక్షాన పోరాటం చేసిన గొప్ప నాయకుడు