

బిచ్కుంద జూన్ 30 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేసిన నీరడి హనుమాన్లు నేటితో పదవి విరమణ పొందడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి మరియు మాజీ జడ్పిటిసి నాగనాథ్ తో కలిసి హనుమాన్లకు శాలువతో సన్మానం చేశారు ఇట్టి కార్యక్రమంలో తాసిల్దార్ వేణుగోపాల్ ,డిప్యూటీ తాసిల్దార్ భరత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, మాజీ ఎంపీటీసీ రాజు పటేల్ సిద్ధప్ప పటేల్ మునీర్ తదితరులు పాల్గొన్నారు
