

జుక్కల్ జూలై 15 జనం న్యూస్
అంగన్వాడి కేంద్రాల నిర్వహణ కోసం కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు రెండు యాప్ లను నిర్వహిస్తున్నాయని వాటిలో రాష్ట్ర ప్రభుత్వం. ఎన్ హెచ్ టీఎస్. యాప్ ను. కేంద్ర ప్రభుత్వం. పోషణ్ ట్రాకర్ యాప్ లను. అంగన్వాడి కేంద్రాలలో నిర్వహిస్తున్నారని. ఎన్ హెచ్ టి హెచ్. యాప్ ను కొనసాగించి. పోషణ్ ట్రాకర్ యాప్ ను తొలగించాలని సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు. సురేష్ అన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. పోషణ్ ట్రాకర్ యాప్ నిర్వహణ అంగన్వాడీలకు తలకు మించిన భారమైనదని. ఈ యాప్ ఒకసారి ఓపెన్ అయితే ఒకసారి ఓపెన్ కాదని గంటల సమయం కేటాయించవలసింది రోజు ఉదయం 10 గంటల సమయం కేటాయించి ఓపెన్ చేస్తే ఒక యాల ఓపెన్ అయితే ఎంతసేపు ఉంటుందో ఎంతసేపు ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ఈ యాప్ నిర్వహణ భారంతో అంగన్వాడి టీచర్లకు. బీపీలు. షుగర్లు. వచ్చే అనారోగ్య పాలు అయ్యే ప్రమాదం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యాప్ ను రద్దు చేయాలని సురేష్ అన్న కేంద్ర. రాష్ట్ర. ప్రభుత్వాలను కోరారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల నిర్వహణకు ఒక యాప్ ఉంటే సరిపోతుందని. అది కూడా. ఎన్ హెచ్ టి ఎస్. యాప్ ను కొనసాగించి వారి ఇబ్బందులను తీర్చాలని. పోషణ్ ట్రాకర్ యాప్ లో. పేస్ క్యాప్చర్ అయితేనే ఫుడ్ ఇవ్వాల్సి వస్తుందని. ఈ పేస్ క్యాప్చర్ వలన అలబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడవలసి వస్తుందని ఒక నెల అయితే ఒక నెల కావటం లేదని. ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా. ఐసిడిఎస్. లో. పేస్ క్యాప్చర్ విధానాన్ని ప్రవేశపెట్టడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. నెలకు లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్న వాళ్లు కూడా ఈ ఇబ్బందులు. ఈ టెన్షన్లు పడటం లేదని వీరి పని భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర. రాష్ట్ర. ప్రభుత్వాలపై ఉందని సురేష్ అన్న అన్నారు. అంగన్వాడి టీచర్లకు నెలకు. 13. 600. వేల. రూపాయలు వేతనం ఇస్తూ. 24. గంటలు పని చేపిస్తున్నారని మహిళలని కూడా చూడకుండా వారిపై ఎంత పనిపారం పెంచడం న్యాయం కాదని అని అన్నారు.