

టీడీపీ యువ నాయకులు, మేఘన హోటల్ అధినేత యాలం వెంకటేశ్వర్లు.
బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 06 (జనం న్యూస్):
ఇటీవల నూతనంగా కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పూనూరు భూపాల్ రెడ్డి ని కంభం మార్కెట్ యార్డ్ నందు మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలువాతో సత్కరించి, పూలమాలతో శుభాకాంక్షలు తెలియజేసిన మేఘన హోటల్ అధినేత యాలం వెంకటేశ్వర్లు.కంభం మార్కెట్ యార్డ్ నందు పూనూరు భూపాల్ రెడ్డి ని కలిసిన వారిలో ముఖ్యులు టీడీపీ నాయకులు, వాసవి రైస్ మిల్ అధినేత, ఉప సర్పంచ్ మట్టా రమేష్, గంగయ్య యాదవ్, టీడీపీ టౌన్ నాయకులు పాల్గొన్నారు.
