

జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఐ పోలవరం మండలం ఐ పోలవరం పంచాయతీ పెదమడి గ్రామంలో కళ్యాణ రామ శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో 27వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి మండపం వద్ద శ్రీనివాస భక్త బృందం యనమదల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏకాహ మహోత్సవం లో భజన కళాకారులు నానామృతముతో భక్తి పాటలు ఆలపించి భక్తులను తన్మై పరసినారు సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ కనకారావు మాట్లాడుతూ గణపతిని పూజించడం వలన జ్ఞానము సిద్దంపజేసి విఘ్నాలు లేకుండా చేస్తాడు అన్నారు అలాగే ఈ గణపతి మండపాలు ఏర్పాటు వలన సమాజంలో ప్రజల మధ్య సఖ్యత స్నేహభావం పెరుగుతుంది హిందువులంతా మన ధర్మం యొక్క విశిష్టతను తెలుసుకొని ధర్మాన్ని కాపాడుకొనే బాధ్యత అందరం తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సాన బోయిన రాంబాబు పాటి వీరన్నబాబు గుత్తుల వెంకటేశ్వరరావు గుబ్బల శ్రీనివాసరావు మేడిశెట్టి గంగిశెట్టి గుబ్బల నాగబాబు మేడిశెట్టి బుజ్జి కముజు శ్రీనివాసరావు చప్పిడి దానేశ్వరరావు పాటి కాశి ఈశ్వరరావు పాటి వెంకన్న, భీముడు కొండేపూడి రాజు గుత్తుల యోగేశ్వరరావు, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.